ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు జనసేనలో చేరనున్న మాజీ కౌన్సిలర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 07:38 PM

మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి సమక్షంలో 500 మందితో కలిసి జనసేన పార్టీలో చేరుతున్నామని మాజీ కౌన్సిలర్‌ గోకరకొండ బలరాం, కొయిలాపు రాములు తెలిపారు. శుక్రవారం ముగ్గుబజారులోని తన కార్యాలయంలో బలరాం విలేకరులతో మాట్లాడారు. ఆదివారం జీవీఆర్‌ కల్యాణమండపంలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయనతోపాటు సమావేశంలో వైసీపీ నాయకులు సుంకర భాస్కర్‌, వెంపల గోపాల్‌, ఘంటా కుమార్‌ తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com