ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరింతగా కేంద్ర బలగాలను కోరాం: జెసి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 01:28 PM

మాచర్ల నియోజకవర్గంలో 135 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలున్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు
పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్యామ్‌ ప్రసాదు అన్నారు. స్ధానిక తహశీల్దార్‌ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ శాంతి, భద్రతలను కాపాడేందుకు కేంద్ర బలగాలను కోరినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com