ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టడానికి మేము ఒప్పుకోం అంటూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న, టిడిపి నాయకులు వంగవీటి రాధా, ప్రస్తుత విజయవాడ రూరల్ మండలం వైసిపి నాయకులు దూరు రత్నం, రామిశెట్టి వెంకటేశ్వరరావు, శీలం రంగారావు, సమ్మెట సాంబశివరావు, CC27/2018 కేసు నమోదు అయ్యి న్యాయస్థానం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మంగళవారం విజయవాడ కోర్టు ఈ కేసును కొట్టేసింది.