ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమాన ప్రయాణికుల కోసం ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్

Technology |  Suryaa Desk  | Published : Sun, Feb 25, 2024, 10:50 AM

ప్రముఖ టెలికాం ఆపరేటర్‌ ఎయిర్‌టెల్‌ విమాన ప్రయాణికుల కోసం కొత్త ప్యాక్‌లను తీసుకొచ్చింది. విమానంలో ప్రయాణించేటప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు వీలుగా ఇన్‌-ఫ్లైట్‌ రోమింగ్‌ ప్లాన్లను ప్రకటించింది.
ఈ ప్లాన్‌ ధరలు రూ.195 నుంచి ప్రారంభమవుతాయి. వీటితో రీఛార్జి చేసుకుంటే డేటాను వినియోగించడంతోపాటు కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు ఈ ప్లాన్స్‌ను వినియోగించుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com