ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే 2000 నోటు మార్పుకి ఆఖరి తేదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 12:10 PM

రూ.2000 నోటు ఇకపై పూర్తిగా కనుమరుగు కానుంది. ఈ నోటును రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించింది. ఆ తర్వాత సదరు నోటు చెల్లనిదిగా మిగిలిపోతుంది. అయితే, ఇప్పటికే ఆ నోటును ప్రజలు బ్యాంకులలో జమచేశారు. ఇతరత్రా లావాదేవీల ద్వారా మార్పిడి చేసుకొన్నారు. అయినా ఈ నోట్ల మార్పిడి విషయంలో కొందరు ఏమరుపాటుగా ఉన్నారని, అలాంటి వారు శనివారం లోగా మార్చుకోవాలని బ్యాంకర్లు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com