ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ ఉద్యోగులకి ఇళ్లపట్టాలు పంపిణి చేసిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 11:36 AM

దాదాపుగా రూ.600 కోట్లతో సుమారు 7వేల మంది టీడీపీ ఉద్యోగులు అందరికీ ఇళ్ల పట్టాలిచ్చి.. వాళ్లందరి మొహల్లో సంతోషం చూసే మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఇది అన్నింటికన్నా సంతోషాన్నిచ్చే విషయమని సీఎం జగన్ తెలియజేసారు. ఆయన మాట్లాడుతూ... ఇవాళ ఆ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి.. తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నా.  దాదాపు 650 కోట్ల ప్రాజెక్టు.. ఏడు కిలోమీటర్ల పొడవునా.. తిరుపతి ప్రజలకు ప్రత్యేకించి గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com