ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంటి చూపును మెరుగుపర్చుకోండిలా

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 10:33 AM
టీవీ, సెల్ ఫోన్, కంప్యూటర్ అదే పనిగా చూడడం వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఆయుర్వేద విధానంలో కంటి చూపును మెరుగుపర్చుకునే చక్కటి ఔషధాలు ఉన్నాయి. అందులో త్రిఫల ఒకటి. మూడు పండ్ల మిశ్రమంతో ఇది తయారవుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కంటి ఆరోగ్యాన్ని పెంచి, దృష్టి దోషాలను నివారిస్తాయి. నెయ్యి కూడా కంటి సమస్యలను పోగొడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, డీ, ఈ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com