ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ తలపై రూపాయి పెడితే పావలాకు పనికిరాడు: మంత్రి కాకాణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 08, 2022, 05:57 PM

లోకేష్ తలపై రూపాయి పెడితే పావలాకు పనికిరాడని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. తన తండ్రి, తాతల చరిత్ర ఏంటో లోకేష్ తెలుసుకోవాలని హితవు పలికారు. తాత ఖర్జూరనాయుడు రైతుల పొలాల్లో రాత్రిళ్లు వేరుశెనగ బస్తాలు ఎత్తుకెళ్లేవాడని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ లు అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులుగా తయారయ్యారని దుయ్యబట్టారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com