నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనిమద్దె పరమేష్ రాజ్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన.
డాక్టర్ చారకొండ వెంకటేష్ ని హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మెమెంటో బహుకరించి గజమాలతో ఘనంగా సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద రమేష్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొండి కత్తి సతీష్, తదితరులు పాల్గొన్నారు.