బాలికపై హత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధించిన సంగారెడ్డి జిల్లా కోర్టు.సంగారెడ్డిలో గత ఏడాది అక్టోబర్ ఆరేళ్ల చిన్నారికి మద్యం కలిపిన కూల్ డ్రింక్ తాగించి గఫార్ ఖాన్ అనే వ్యక్తి అత్యాచారం చేసి దారుణంగా చంపాడు.దీనిపై తీర్పు ఇచ్చిన సంగారెడ్డి కోర్టు గఫార్ ఖాన్కు ఉరిశిక్ష విధించి.. బాధితురాలి కుటుంబీకులకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.