అక్రమంగా తరలిస్తున్న 27 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకొని తరలిస్తున్న నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నీరుకుల్లా క్రాస్ రోడ్ వద్ద మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా బులోరా టీజీ 03ATR1060 నెంబర్ గల వాహనంలో 27 క్వింటాలై 50 కిలోల పిడిఎస్ బియ్యం 55 బస్తాల్లో.
నింపుకొని వెళ్తూ పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా వెంబడించి వాహనాన్ని అదుపులోకి తీసుకోని నిందితులైన ఆలోతు రాజేష్ ఆలం అరవింద్ అరెస్టు చేసి వీడియోస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు సిఐ తెలిపారు వాటి విలువ సుమారు 36 వేలు ఉంటుందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సిఐ తెలిపారు