ఆదిలాబాద్ ను మహారాష్ట్రలో కలపండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ లో ఆదిలాబాద్ కు అన్యాయం జరుగుతోందని ఫైర్ అయ్యారు. ఇలా అయితే ఆదిలాబాద్ ను మహారాష్ట్రలో కలపండి అంటూ డిమాండ్ చేశారు. సభలో పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ సివిల్ సప్లై శాఖలో 53,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పారన్నారు.