ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యను చంపిన ఘటనలో వ్యక్తికి జీవిత ఖైదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:24 PM

భార్యను చంపిన ఘటనలో ఓ వ్యక్తికి శుక్రవారం జిల్లా సెషన్స్ కోర్డు జీవితఖైదు విధించిందని రేవల్లి ఎస్ఐ రాము తెలిపారు. వివరాలకు వెళ్తే. 2020 సం. లో వనపర్తి జిల్లా రేవల్లికి చెందిన మల్లేశ్, భార్య గొడవ పడ్డారు. ఈ క్రమంలో అతడు తన భార్యను గడ్డపారతో పొడవగా ఆమె మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ చేపట్టి, కోర్టులో ఆధారాలు సమర్పించారు. దీంతో శుక్రవారం తీర్పు వెలువడిందని ఎస్ఐ తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com