సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం లోని బాగారెడ్డి పల్లి లో 20 లక్షల రూపాయల SDF ప్రత్యేక అభివృద్ధి నిధులతో సీసీ రోడ్డు, 10 లక్షల రూపాయల తో ఎస్సి కమ్యూనిటీ హల్ పనులకు శంకుస్థాపన చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు.
కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, బిఅర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మోహిఉద్దిన్, మాజీ కౌన్సిలర్ బండి మోహన్, పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షుడు శివప్ప నాయకులు Dr. చంద్ర శేకర్, DE దీప్చంద్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.