క్యాండీ: సిరీస్ కాపాడుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక. ఆ టీమ్ కెప్టెన్ తరంగ గాయపడటంతో స్టాండిన్ కెప్టెన్గా కపుగెదెర వ్యవహరిస్తున్నాడు. అటు రెండో వన్డేలో ఆడిన టీమ్తోనే ఈ మ్యాచ్కూ టీమిండియా బరిలోకి దిగుతున్నది. టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకునేవాళ్లమని విరాట్ అన్నాడు.