వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ కిందకు చేరుస్తూ జీవో జారీ చేసి ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. తిరిగి రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులశాఖను రెవిన్యూ పరిధిలోనే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు ఆర్థికశాఖకు బదిలీ జీవోను ప్రభుత్వం అబియన్స్లో పెట్టింది.