పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏడాదికి 3 విడతలుగా రూ.2 వేల చొప్పున రూ.6 వేలు అందిస్తుంది. ఇప్పటి వరకు 7 విడతలుగా ప్రభుత్వం నగదు అందించింది. 8వ విడత డబ్బులు ఏప్రిల్ 10న పంపిణీ చేసే అవకాశం ఉంది. మీ రికార్డులో తప్పులుంటే ఈ నగదు రాదు. ఏదైనా తప్పులుంటే pmkisan.gov.in వెబ్ సైట్ లో లాగినయ్యి ఎడిట్ చేయవచ్చు. అదే విధంగా అర్హతలుండి ఇప్పటి వరకు నమోదు చేసుకొని వారు కూడా ఈ వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. వెబ్ సైట్ ఓపెన్ కాగానే ఫార్మర్ కార్నర్ కనిపిస్తుంది. దానిలో మనకు కావాల్సిన ఆప్షన్లు ఎంపిక చేసుకొని ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
రైతులారా మీ పంట సాగుకు సంబంధించి ఏమైనా సమస్యలున్నాయా. మీ పంట సాగుకు సంబంధించి ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కారం పొందవచ్చు. కింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకొని మీ పంటను ఫోటో తీయండి. వెంటనే పంటకున్న వ్యాధి పేరు చూపబడుతుంది. ఆ తర్వాత దానికి మందులను కూడా చూపబడుతుంది. ఇదంతా మీరు ఉన్న ప్రదేశం నుంచే చేసి పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్ లోడ్ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు.
https://app.adjust.net.in/t5psuct