నిన్న గురువారం 84,490 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గింది,
• ఈరోజు శుక్రవారం స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోగదులన్నీ భక్తులతో నిండిఉన్నాయి, వారితో పాటు భక్తులుబైట వేచి ఉండటంతో శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు24 గంటలు పట్టవచ్చును.
• గురువారం స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.95 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగారెండు గంటల సమయం పట్టవచ్చును,