తూ.గో.జిల్లా రాజోలులో 2 కేజీల బంగారు ఆభరణాలు,చావొలెట్ కారు దొంగలించిన పశ్చిమగోదావరికి చెందిన కొత్తపల్లి నరేష్(VRA),కొప్పినీడినాగదుర్గాప్రసాద్,వజ్జిపర్తి అర్జున్ కుమార్ లను అరెస్ట్ చేసిన రాజోలు పోలీసులు.జిల్లాSP రవిప్రకాష్ ఆదేశాల మేరకు DSP L.అంకయ్య ఆద్వర్యంంలో CI K.క్రిష్టోఫర్ నేత్రుత్వంలొ SI S.లక్ష్మణరావు,స్టాప్ బొక్కా శ్రీనివాస్, సుబ్బారావు, వీరేంద్ర,జయరామ్లు చాకచక్యంగా పట్టుకున్నారు.వీరికి రివార్డ్స్ కొరకు ఉన్నతాధికారులకు సిపార్స్ చేస్తున్నట్లు DSP అంకయ్య చెప్పారు.