ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 07:42 PM

పరిసరాలు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. బుధవారం మున్సిపల్ చైర్మన్ 2 వ వార్డులోని ఇందిరా కాలనీలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా లేకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com