ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటీర్ల కు వందనం కార్యక్రమంలో పాల్గొననున్న మాగ్బుల్ అహమ్మద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 12:27 PM

నల్లచెరువు మండలం గీతా మందిరంలో శుక్రవారం నిర్వహించనున్న వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ , కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మాగ్బుల్ అహ్మద్ మరియు వైసీపీ రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాస రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మండల. వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వాలంటీర్లు, గృహ సారథులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నాయకులు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com