ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిగ్నల్‌ పడినా ఆగని రైలు.. స్టేషనులో మరో ఎక్స్‌ప్రెస్‌!

national |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 12:29 PM

ఢిల్లీ-హౌడా మార్గంలో భర్తానా స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల ముందు, నంబర్ 507 వద్ద రెడ్ సిగ్నల్ పడింది. ఆ సమయంలో రైలు దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో వస్తోంది.
రెడ్ సిగ్నల్ ఉన్నా పట్టించుకోకుండా లోకో పైలట్లు రైలును ముందుకు నడిపారు. అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఇద్దరు లోకో పైలట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిద్దరూ దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని రైల్వే పీఆర్వో అమిత్‌సింగ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com