ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీరంతా అబద్ధాలు చెబుతున్నారు, జాగ్రత్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2023, 03:10 PM

దయచేసి అపోహాలు నమ్మకండి, మరి ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు చదవొద్దని,ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ప్రసారాలు చూడకండి అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు సూచించారు. ఎందుకంటే వీరంతా అబద్ధాలు చెబుతున్నారని, కేవలం మీ బిడ్డ ప్రభుత్వంపై బురద జల్లెందుకు, వాళ్లకు సంబంధించిన మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి వెంటనే ఈ మనిషిని తప్పించి ఆ మనిషిని తీసుకురావాలని దురుద్దేశ్యంతో కావాలని అబద్ధాలు ఆడుతున్నారు. ఇలాంటి వారిని దయచేసి నమ్మొద్దని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com