అమరావతి : సచివాలయంలో రైస్ మిల్లర్లతో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు సమీక్ష నిర్వహించారు. కమిషనర్ రాజశేఖర్, 13 జిల్లాల రైస్ మిల్లర్ల ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ, రైస్ మిల్లర్ల సమస్యలపై సమీక్షించనున్నారు.