హైదరాబాద్: లోకేష్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. లోకేష్ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్నారని బాలకృష్ణ అన్నారు. పార్టీలో అంతర్గత సమస్యలపై చర్చించుకున్నామని సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హిందూపూర్పై పూర్తి స్థాయిలో దృష్టిసారిస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు. నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. అమరావతిలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉందని బాలకృష్ణ చెప్పారు.