అమరావతి : తెలుగుదేశం వర్క్ షాప్ ఇక్కడ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం వర్క్ షాప్ ను ప్రారంభించారు. తన నివాసం వద్ద ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ లో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై వర్క్ షాప్ లో చర్చిస్తారు. ఈ వర్క్ షాప్ కు తెలుగుదేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు