ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలకు తరలిస్తున్న మద్యం స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 02:07 PM

స్కూల్‌ బ్యాగులో 20 మద్యం బాటిళ్లను తిరుమలకు తరలిస్తున్న ఓ భవన నిర్మాణ కూలీని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. తిరుమలలో కూలీగా పనిచేస్తున్న వెంకటేష్‌ అలిపిరి వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అతని బ్యాగులో ఉన్న 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐలు వీరేశ్వరనాయుడు, రమణ ఆదివారం పత్రికా ప్రకటన చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com