ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 08:53 PM

నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 609 పాయింట్లు నష్టపోయి 73,730 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 22,419 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : టెక్ మహీంద్రా (7.34%), విప్రో (0.79%), ఐటీసీ (0.56%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.53%), టైటాన్ (0.33%).
టాప్ లూజర్స్ : బజాజ్ ఫైనాన్స్ (-7.73%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.36%), నెస్లే ఇండియా (-3.08%), కోటక్ బ్యాంక్ (-2.11%).  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com