ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 08:18 PM

ఉత్తర్‌ప్రదేశ్‌ లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిలిభిత్‌ జిల్లాలోని గజ్రౌలా ప్రాంతంలో ఓ వ్యాన్‌ చెట్టును ఢీకొట్టడంతో 10 మంది యాత్రికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాత్రికులు హరిద్వార్‌ నుంచి లఖింపుర్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నిద్రమత్తులో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com