లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా నిరుపేదలు ఇబ్బందులకు తలెత్తికుండా ముషీరాబాద్ నియోజకవర్గం లోని ఆడికెమెట్ బీజేపీ మాజీ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్ అధ్వరంలో ఏర్పాటు చేసిన మోడీ కిట్ లను బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు ప్రకాష్ గౌడ్, డివిషన్ అధ్యక్షుడు సాయి యాదవ్, విన్నూ ముదిరాజ్, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.