ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటింటికి రేషన్ పై విమర్శలు చేసే సమయం కాదు: బొత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 01, 2020, 11:49 AM

ఇంటింటికి రేషన్ పై విమర్శలు చేసే సమయం కాదని మంత్రి  బొత్స సత్యనారాయణ తెలిపారు. చేసింది చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు అని అన్నారు. ప్రచారం చేసుకునే విషయంలో మేం  అలసత్వం వహించి ఉండొచ్చు అని అన్నారు. టెస్టుల విషయంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ ముందుంది. అవసరమైతే టీడీపీ వాళ్ళకూ టెస్టులు చేస్తాం అని అన్నారు. హైదరాబాద్ లో కూర్చొని విమర్శలు చేయడం సరికాదు. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా ఇప్పటికే చర్యలు తీసుకున్నాం అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com