సిఎల్పీ పదవికి సిద్దరామయ్య రాజీనామా చేశారు. కర్ణాటకలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అయన రాజీనామా చేశారు. నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. నా రాజీనామాను సోనియా గాంధీకి సమర్పించాను అని అయన అన్నారు. కర్ణాటక ఎన్నికల రిజల్ట్ వచ్చిన సంగతి తెలిసింది అందులో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే.