ముఖ్యమంత్రి జగన్ అధికారం చేపట్టి 147వ రోజు అయిన సందర్భంగా గురువారం ఆ పార్టీ నాయకులు, న్యాయవాది పెండెం బాబురావు ఆధ్వర్యంలో.. కార్యాలయంలో కేకును కోసి పలువురుకి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెలుగూరి శరత్ బాబు, న్యాయవాది కిరణ్ కింగ్, నేలటూరి కోటేశ్వరరావు, పత్తిపాటి జ్ఞానయ్య, జడ ప్రసాద్, కాటుమాల ప్రేమయ్య, ఇశ్రాయేలు, కొరబండి శేఖర్ బాబు, అంబడిపూడి రాజేష్ దియా ప్రభాకర్, జర్రిపోతు రమేష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.