ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టపర్తి: వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వినతి.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 07:33 PM

వేరుశనగ ధరలు కిలో 82 నుండి 35 రూపాయలకు పడిపోవడంతో రైతులకు పెట్టుబడులు తిరిగి రావడం కష్టం అవుతోందని, సత్యసాయి రైతు సమాఖ్య సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించి, మద్దతు ధర కిలోకు 67 రూపాయలు ఉండాలని కోరారు.
అగ్రికల్చర్ జె. డి. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అలాగే, రైతు సమాఖ్య ప్రతినిధులు స్థానిక యం. యల్. ఎ గారికి వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని విన్నవించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com