ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామసముద్రం: పేకాటరాయుళ్ల అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 04:15 PM

రామసముద్రం మండలం ఆర్. నడింపల్లి పంచాయతీ ఆర్. కమతంపల్లిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ సి. వెంకటసుబ్బయ్య తెలిపారు.
ఆర్. కమతంపల్లికి చెందిన ఎనిమిది మంది గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని రూ. 8450 నగదు, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com