ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాల ప్రహరీ గోడను పునః నిర్మించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:51 PM

రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పెనగలూరు మండల పర్యటనలో గురువారం భాగంగా గత ఏటి ప్రవాహం వల్ల కొట్టుకుపోయిన నరసింగరాజ పురం హైస్కూల్ ప్రహరీ గోడను పరిశీలించి అధికారులకు.
పునః నిర్మాణ కార్యక్రమాన్ని అప్పగించారు. సోమశిల బ్యాక్ వాటర్ వల్ల నష్టపోయినా కట్టుకొమ్మను సందర్శించి పునఃనిర్మాణం కోసం సంభందించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com