ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏసీబీ విచారణలో చేతులెత్తేసిన మరో జగన్ అధికారి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 02:18 PM

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దాదాపు రూ.2500 కోట్ల ఇసుక అక్రమాల విషయంలో ఏసీబీ విచారణలో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. అప్పట్లో గనుల శాఖ డీజీగా పనిచేసిన వీజీ వెంకటరెడ్డిపై జరుగుతున్న విచారణలో సంచలన అంశాలు వెల్లడవుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తాను కేవలం అమలు మాత్రమే చేశానని, అంతకు మించి తన పాత్రమే లేదని వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com