ఎడారిగా మారుతున్న రాయలసీమను సస్యశ్యామలం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్పై చర్చకు చంద్రబాబు సమాధానమిచ్చారు. ఎస్సి, ఎస్టిలకు ఎల్ఇడి బల్బులు పంపిణీ చేశామని ఆయన చప్పారు. టిడిపి మేనిఫెస్టోలో లేనివాటిని కూడా అమలు చేశామన్నారు. ఆర్టీసి ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని ఆయన చెప్పారు.