ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉదయం పూట నీరు తాగడం మానేస్తే లివర్ సమస్యలు రావడం ఖాయం: నిపుణులు

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 03:13 PM

మనం రోజు ఉదయాన్నే చేసే కొన్ని పొరపాట్లు కాలేయానికి ప్రమాదకరంగా మారుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే నీరు త్రాగడం మార్చిపోకూడదని చెబుతున్నారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఉదయం పూట నీరు త్రాగడం వల్ల శరీరంలో నీటి కొరతను అది భర్తీ చేస్తుంది.
అలాగే కాలేయంలోని విషపూరిత మూలకాలు తొలగిపోతాయి. ఉదయాన్నే వేయించిన లేదా కొవ్వు పదార్ధాలను తినకూడదు. ఇవి కాలేయ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com