ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకులంలో విద్యార్థినులకు అస్వస్థతపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆరా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 04:28 PM

అమరావతి: ఏలేశ్వరం గురుకులంలో విద్యార్థినులకు అస్వస్థతపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆరా.. మెరుగైన వైద్య సేవలు అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఆదేశం. ఉదయం నుంచి కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని తెలిపిన అధికారులు. విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలందించే ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలి.. చికిత్స నిమిత్తం ఏలేశ్వరం ఆసుపత్రికి స్పెషలిస్టులను పంపించాలన్న పవన్ కల్యాణ్‌


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com