ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు-కంటైనర్ ఢీకొన్న ఘటనలో వైఎస్ఆర్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఐదుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 12:56 PM

వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో కంటైనర్-కారు ఢీకొని ఐదుగుడు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల ప్రకారం, సోమవారం రాత్రి కారు కడప నుంచి రాయచోటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కారు ఢీకొన్న వేగానికి కంటైనర్ వెళ్లి లోయలో పడింది. ఈ ఘటనలో కారులోని నలుగురితో పాటు కంటైనర్ డ్రైవర్ కూడా మృతి చెందాడు. మృతుల్లో నలుగురిని చక్రాయపల్లె మండలం కొన్నేపల్లి వాసులుగా గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com