ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Aug 27, 2024, 01:04 PM

పరగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటీ పెరుగుతుందని, ఇది కడుపులో గ్యాస్, ఛాతీలో మంటకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు వల్ల జీర్ణ శక్తి మందగిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చు తగ్గులకు కారణం అవుతుంది. ఉదయాన్నే టీ తాగితే శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. ఈ అలవాటు వల్ల పైత్య రసం ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. దాంతో వికారంగా అనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com