ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నన్ను ఇరికిస్తున్నారు' అంటూ మేజిస్ట్రేట్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న కోల్‌కతా హత్యాచారం నిందితుడు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 05:32 PM

కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ & ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ మేజిస్ట్రేట్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.
పాలిగ్రాఫ్ పరీక్షకు ఎందుకు సమ్మతిస్తున్నావు? అని మేజిస్ట్రేట్ నిందితుడిని ప్రశ్నించగా అతడు భావోద్వేగానికి గురయ్యాడు. 'నేను ఏ నేరం చేయలేదు. నన్ను ఇందులో ఇరికిస్తున్నారు. ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుంది' అని అతడు చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com