ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మారకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 04:44 PM

జాతీయ సేవ పథకం దినోత్సవంను పురస్కరించుకొని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల శ్రీ బాలశివ యోగేంద్ర మహారాజ్ డిగ్రీ విద్యార్థులకు మారకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సును పలాస స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఎం. ఆర్. వి అప్పారావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, వాటిని వినియోగించడం వలన చట్టాలలో గల శిక్షలను గురించి అవగాహన కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com