ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 04:46 PM

రణస్థలం మండల కేంద్రంలో జనసేన యువ నాయకులు గొర్ల సూర్య నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమం మంగళవారం 232వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, బాటసారులు, కూలీలు, ఇతరుల ఆకలి తీర్చడం సంతోషకరంగా ఉందని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకొని ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com