ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెబీ సమగ్రత పూర్తిగా రాజీపడింది : రాహుల్‌

national |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 04:00 PM

సెబీ చీఫ్‌ మాధబి పురి బచ్‌, ఆమె భర్త వాటాలు కొనుగోలు చేశారంటూ హిండెన్‌ బర్గ్‌ విడుదల చేసిన నివేదికపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. సెబీ సమగ్రత ఆ సంస్థ చైర్‌పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా రాజీపడిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఆమె వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడైందని, కానీ ఇప్పటికీ ఆమె రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com