ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 08, 2024, 10:15 PM

పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ శివారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మట్లాడుతూ 2024-25 సంవత్సరానికి డిగ్రీ విద్యార్థులకు తెలుగు, కామర్స్‌ సబ్జెక్టులు బోధించుటకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీలో 55 శాతంపైగా ఉత్తీర్ణత ఉండాలన్నారు. ఏపీ సెట్‌, నెట్‌, పీహెచ్‌డీ కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంద న్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 12 వతేదీన ఉదయం 10 గంటలకు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లతో పాటు డెమో క్లాసుకు హాజరు కావాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com