ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యావసరాల ధరలను అదుపు చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 02:32 PM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం నిత్యావసరాల ధరలను వెంటనే అదుపు చేయాలని అన్నమయ్య జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు పండుగోల మణి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం రైల్వే కోడూరు సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్తు, కూరగాయలు, నిత్యావసరాల ధరలను అదుపు చేయాలని కోరారు. ఇసుక కొరత వలన గృహ నిర్మాణ కార్మికులు పనులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com