ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొహరం వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2024, 11:15 PM

మొహరం వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వీ రత్న బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబందించి ప్రజలు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని, వేడుకల్లో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు వెళ్లకుండా అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో పండుగను జరుపుకోవాలన్నారు. అన్నిప్రాంతాల్లో ప్రశాంతవాతావరణం ఉండేలా చూడాల్సిన భాధ్యత పోలీసుశాఖపై ఉందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com