ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 12:16 PM

తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపి గోదావరి వరద నీటిమట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 7. 80 అడుగులు వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. బ్యారేజ్ నుండి 3 లక్షల 09 వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీని కోసం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చెందిన 175 గేట్లు ఎత్తివేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com